ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చీరాల సముద్ర తీరంలో కొనసాగుతున్న ఉద్రిక్తత

ABN, First Publish Date - 2020-12-12T02:49:30+05:30

చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. వాడరేవు మత్స్యకారులపై కఠారివారిపాలెం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. వాడరేవు మత్స్యకారులపై కఠారివారిపాలెం మత్స్యకారులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వాడరేవు మాజీ సర్పంచ్ రమణతో పాటు 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే వాడరేవు మత్స్యకారుల ఇళ్ళు, షాపులు, వాహనాలు ధ్వంసం అయ్యాయి. భయంతో వాడరేవు మత్స్యకారులు పరుగులు తీశారు. ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో వాడరేవు, కఠారివారిపాలెంలో భారీగా పోలీసులు మోహరించారు. సముద్రంలో చేపల వేటకి బల్లవల వినియోగంపై వివాదం నెలకొంది.



Updated Date - 2020-12-12T02:49:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising