ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలి

ABN, First Publish Date - 2020-09-29T08:02:05+05:30

వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి సోమవారం ఓ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సుజనా 


విజయవాడ సిటీ,  సెప్టెంబర్‌ 28: వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి సోమవారం ఓ ప్రకటనలో  విమర్శించారు. కృష్ణానది వరదలతో కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలో రైతులు వేలాది కోట్ల పంటలు నష్టపోయారని, లోతట్టు ప్రాంతాలు, లంక గ్రామాలు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. 

వీరందరికీ యుద్ధప్రాతిపదికన పునరావాసం కల్పించడంతో పాటు ప్రతి కుటుంబానికీ రూ.10వేల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.


Updated Date - 2020-09-29T08:02:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising