ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు: కరోనా లాక్‌డౌన్‌తో పెరుగుతున్న చోరీలు

ABN, First Publish Date - 2020-03-30T17:58:35+05:30

జిల్లాలో కరోనా లాక్ డౌన్‌ ఎఫెక్ట్‌తో చోరీలు పెరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలో కరోనా లాక్ డౌన్‌ ఎఫెక్ట్‌తో చోరీలు పెరుగుతున్నాయి. ఏటి అగ్రహారం 2వ లైన్‌లో ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో చోరీ జరిగింది. దుండగులు గడ్డ పలుగుతో దేవాలయం హుండీని పగులగోట్టి.. నగదు అపహారించారు. మూడు రోజుల క్రితం తెనాలి మండలం బుర్రిపాలెంలో ఇద్దరు యువకులు చోరీలకు పాల్పడ్డారు. స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లగా సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు.

Updated Date - 2020-03-30T17:58:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising