ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మత్స్యకారులను పంపిస్తాం

ABN, First Publish Date - 2020-04-24T08:28:00+05:30

గుజరాత్‌లోని వీరావల్‌లో చిక్కుకుపోయిన ఉత్తరాంధ్ర మత్స్యకారులను తిరిగి స్వస్థలానికి పంపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు గుజరాత్‌ గవర్నర్‌ ఆచార్య...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • వెంకయ్యకు గుజరాత్‌ సీఎం, గవర్నర్‌ భరోసా


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): గుజరాత్‌లోని వీరావల్‌లో చిక్కుకుపోయిన ఉత్తరాంధ్ర మత్స్యకారులను తిరిగి స్వస్థలానికి పంపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు గుజరాత్‌ గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌, ముఖ్యమంత్రి విజయ్‌రూపానీ గురువారం ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుకు భరోసా ఇచ్చా రు.  గుజరాత్‌లో చిక్కుకున్న ఉత్తరాంధ్ర మత్స్యకారుల సమస్యపై గుజరాత్‌ గవర్నర్‌, సీఎంలతో గురువారం మాట్లాడినప్పుడు వారు పైవిధంగా స్పందించారు. 


Updated Date - 2020-04-24T08:28:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising