ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరులో టీడీపీ నేతలకు ఆంక్షలు

ABN, First Publish Date - 2020-05-10T00:25:29+05:30

కలెక్టర్ కార్యాలయంలో టీడీపీ నేతలకు ఆంక్షలు విధించారు. నగరంలో కేంద్రం బృందం పర్యటించింది. ఈ సందర్భంగా ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: కలెక్టర్ కార్యాలయంలో టీడీపీ నేతలకు ఆంక్షలు విధించారు. శనివారం నగరంలో కేంద్రం బృందం పర్యటించింది. ఈ సందర్భంగా వారిని కలిసేందుకు మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎమ్మెల్సీ రామకృష్ణ, మాజీ మార్కెట్ యార్డు ఛైర్మన్ మన్నవ సుబ్బారావు వెళ్లారు. జిల్లాలో పరిస్థితిపై కేంద్ర బృందానికి వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే వీరిని కలెక్టర్ కార్యాలయం అధికారులు అడ్డుకున్నారు. కేంద్రబృందాన్ని కలవకుండా ఆంక్షలు విధించారు. దీంతో చేసేదేమీ లేక టీడీపీ నేతలు మెయిల్‌లో కేంద్ర బృందానికి వినతి పత్రం పంపించారు. 

Updated Date - 2020-05-10T00:25:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising