ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తీరంలో యువకుడి మృతి

ABN, First Publish Date - 2020-12-07T04:58:58+05:30

బాపట్ల మండలం సూర్యలంక సముద్రతీరంలో స్నానానికి వచ్చి అలలు ఉధృతికి కొట్టుకుపోయి ఓ యువకుడు మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాపట్లరూరల్‌, డిసెంబరు 6: బాపట్ల మండలం సూర్యలంక సముద్రతీరంలో స్నానానికి వచ్చి అలలు ఉధృతికి కొట్టుకుపోయి ఓ యువకుడు మృతి చెందాడు. రూరల్‌ ఎస్‌ఐ కిరణ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన రాయల సురేష్‌(19) ఆదివారం సూర్యలంక తీరానికి సముద్ర సాన్నానికి వచ్చాడు. అలల తాకిడికి యువకుడు కొట్టుకుపోయి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.  

Updated Date - 2020-12-07T04:58:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising