ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాదవశాత్తు కార్మికుడి మృతి

ABN, First Publish Date - 2020-03-04T09:32:43+05:30

ప్రమాదవశాత్తు కార్మికుడి మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దాచేపల్లి, మార్చి3: ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో సిమెంట్‌ ఫ్యాక్టరీ కార్మికుడు మృతి చెందాడు. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మాచవరం మండలం తేలుకుట్ల గ్రామానికి చెందిన జంగం రవీంద్రబాబు (25) దాచేపల్లి మండలం తంగెడ భవ్య సిమెంట్‌ కర్మాగారంలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఫ్యాక్టరీలో విధులు నిర్వ హిస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తు గాయ పడటంతో ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రథమ చికిత్స నిర్వహించి గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో రవీంద్రబాబు మృతిచెందాడు. రవీంద్రబాబుకు భార్య అశ్వని, రెండేళ్ల పాప ఉన్నారు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-03-04T09:32:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising