ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మస్తాన్‌వలికి పలువురు నేతల పరామర్శ

ABN, First Publish Date - 2020-11-07T07:25:11+05:30

ఇటీవల తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతితో విషాదంలో ఉన్న ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలిని పలువురు నేతలు శుక్రవారం పరామర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, నవంబరు 6: ఇటీవల తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతితో విషాదంలో ఉన్న ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలిని పలువురు నేతలు శుక్రవారం పరామర్శించారు. ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ సాకే శైలజానాథ్‌, మాజీ ఎంపీ హర్షకుమార్‌, ఏఐసీసీ నేత కొప్పులరాజు, పంచాయితీరాజ్‌ సంఘటన్‌ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ గంటా కిరణ్‌ పలువురు నాయకులు పొన్నూరు రోడ్డులోనున్న నివాసానికి వెళ్ళి మస్తాన్‌వలిని పరామర్శించారు.   కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

Updated Date - 2020-11-07T07:25:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising