ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరులో పుల్లాసాహెబ్ కేసులో కొత్త మలుపు

ABN, First Publish Date - 2020-10-03T19:12:34+05:30

జిల్లాలో ముప్పాళ్ళ లో పుల్లాసాహెబ్ కేసు కొత్త మలుపు తిరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని ముప్పాళ్ళలో పుల్లాసాహెబ్ కేసు కొత్త మలుపు తిరిగింది. వ్యాపారి తాడేపల్లి సీతారామయ్య మోసం చేశాడని పోలీస్ స్టేషన్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. అప్పులు సూమారు రూ.7కోట్లు ఎగోట్టేందుకే వ్యాపారి పుల్లాసాహెబ్ అనే వ్యక్తి పేరుతో డ్రామా ఆడుతున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయలంటూ స్టేషన్ ఎదుట 40మంది భాదితులు ఆందోళనకు దిగారు. 

Updated Date - 2020-10-03T19:12:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising