ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరులో వాజపేయి జయంతి వేడుకలు

ABN, First Publish Date - 2020-12-25T18:01:15+05:30

జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని వాజపేయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని వాజపేయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాజపేయి చిత్రపటానికి బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ, గుంటూరు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు రామకృష్ణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కన్నా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ... వాజపేయి జన సంఘ్ మొదటి అధ్యక్షుడుగా పని చేశారన్నారు. స్వర్ణ చతుర్భుజిని ప్రారంభించారని.. పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించారని తెలిపారు. కార్గిల్ యుద్ధ సమయంలో దేశ సత్తా చాటారన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా వాజపేయి నిలిచారని కన్నా లక్ష్మీనారాయణ కొనియాడారు. 

Updated Date - 2020-12-25T18:01:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising