ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ తీరుతో ఘోషిస్తోన్న అంబేద్కర్‌ ఆత్మ

ABN, First Publish Date - 2020-11-27T05:18:49+05:30

సీఎం జగన్‌ తీరుతో మహనీయుడు అంబేద్కర్‌ ఆత్మ ఘోషిస్తుందని టీడీపీ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి తెనాలి శ్రావణ్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌ తీరుతో మహనీయుడు అంబేద్కర్‌ ఆత్మ ఘోషిస్తుందని టీడీపీ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి తెనాలి శ్రావణ్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.  రాష్ట్రంలో 18 నెలలు రాజ్యాంగం సంక్షోభంలో పడిందన్నారు. నియంత పాలనకు పెద్ద కొడుకుగా జగన్‌ నిలుస్తున్నారని విమర్శించారు. అంబేద్కర్‌ఫై ఏమాత్రం అభిమానం ఉన్నా అమరావతిలోని స్మృతి వనం పనులు కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. సామాన్యుడి నుంచి ఉన్నత స్థాయి వ్యక్తుల వరకు జగన్‌రెడ్డి అహంకారానికి గురవుతున్నారన్నారు. 

Updated Date - 2020-11-27T05:18:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising