ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలువలో జారిపడి విద్యార్థి మృతి

ABN, First Publish Date - 2020-12-28T05:36:38+05:30

మండలంలోని వెల్లటూరు శివారు సీతారామ్‌పురం తండాకు చెందిన మీరాదోస్త్‌ అంజిబాబు నాయక్‌(16) ప్రమాదవశాత్తు కాలువలోపడి ప్రమాద మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొల్లాపల్లి, డిసెంబరు 27: మండలంలోని వెల్లటూరు శివారు సీతారామ్‌పురం తండాకు చెందిన మీరాదోస్త్‌ అంజిబాబు నాయక్‌(16) ప్రమాదవశాత్తు కాలువలోపడి ప్రమాద మృతి చెందాడు. అంజిబాబు మార్కాపురం నవోదయ రెసిడెన్షియల్‌లో టెన్త్‌ చదువుతూ లాక్‌డౌన్‌ కారణంగా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఆదివారం సమీపంలోని ఎన్‌ఎస్‌పీ సాగర్‌ మెయిన్‌ కెనాల్‌ వైపు బహిర్భూమికి వెళ్ళి కాలువలో పడి మృతి చెందాడు. 


Updated Date - 2020-12-28T05:36:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising