ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ సర్కార్ జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే

ABN, First Publish Date - 2020-03-23T18:10:41+05:30

అమరావతి: విశాఖ జిల్లాలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు.. 6వేల ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు స్టే ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: విశాఖ జిల్లాలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు.. 6వేల ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు స్టే ఇచ్చింది. భూ సమీకరణ విధానం కింద ఈ భూములను తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోని రైతులు హైకోర్టులో సవాల్‌ చేశారు.


Updated Date - 2020-03-23T18:10:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising