ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాలిలో పెరిగిన తేమ

ABN, First Publish Date - 2020-12-28T10:00:21+05:30

తూర్పు, ఈశాన్య గాలులతో గాలిలో తేమశాతం పెరుగుతోంది. ఉత్తరకోస్తాలో 70ు పైగా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో 80-95ు తేమ నమోదవుతోందని ఐఎండీ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, విశాఖపట్నం, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): తూర్పు, ఈశాన్య గాలులతో గాలిలో తేమశాతం పెరుగుతోంది. ఉత్తరకోస్తాలో 70ు పైగా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో 80-95ు తేమ నమోదవుతోందని ఐఎండీ తెలిపింది. సాధారణం కంటే పగటి ఉష్ణోగ్రతలు 1 డిగ్రీ, రాత్రి ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చలి గాలులు కొనసాగుతున్నాయి. ఏజెన్సీలు, తీరప్రాంతాలు, హైవే రోడ్లపై అర్ధరాత్రి నుంచి ఉదయం 8 గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్ముకుంటోంది. సాయంత్రం 4గంటల నుంచే చలి మొదలవుతోంది. విశాఖ ఏజెన్సీ జి.మాడుగులలో ఆదివారం 4.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నెలాఖరు వరకు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 

Updated Date - 2020-12-28T10:00:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising