ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజరాజేశ్వరీదేవి అలంకారంలో దుర్గాదేవి

ABN, First Publish Date - 2020-10-27T08:24:02+05:30

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారంనాడు విజయవంతంగా ముగిశాయి. చివరిరోజు అమ్మవారు రాజరాజేశ్వరీదేవి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారంనాడు విజయవంతంగా ముగిశాయి. చివరిరోజు అమ్మవారు రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం శ్రీగంగా పార్వతి (దుర్గ) సమేత మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా కృష్ణానదికి తీసుకువచ్చారు. అక్కడ దుర్గాఘాట్‌లో హంస వాహన సేవను కన్నులపండువగా నిర్వహించారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అమ్మవారిని దర్శించుకున్నారు. భవానీ దీక్ష చేపట్టిన భక్తులు సోమవారం అమ్మవారి దర్శనానికి భారీగా తరలివచ్చారు.

Updated Date - 2020-10-27T08:24:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising