ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

22న జన సంవాద్‌ ర్యాలీ: కన్నా

ABN, First Publish Date - 2020-06-21T12:09:01+05:30

22న జన సంవాద్‌ ర్యాలీ: కన్నా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి(ఆంధ్రజ్యోతి): నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన ఏడాదిలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించే ‘జన సంవాద్‌’ కార్యక్రమం ఏపీలో ఈ నెల 22న నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. రాయలసీమ బీజేపీ కేడర్‌తో నిర్వహించే ఈ వర్చువల్‌ ర్యాలీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తెలిపారు. 

Updated Date - 2020-06-21T12:09:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising