ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వం ప్రజల బలహీనతను సొమ్ముచేసుకుంటోంది: జవహర్

ABN, First Publish Date - 2020-05-08T20:45:57+05:30

మద్యం వ్యవస్థను ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చిందని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మద్యం వ్యవస్థను ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చిందని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దీన్ని పూర్తిగా వ్యాపార దృక్పదంతోనే నడిపిస్తోందని ఆరోపించారు. కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టి, ప్రజల బలహీనతను సొమ్ముచేసుకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. అధిక రేట్లు పెడితే మద్యం ఎవరూ కొనరని, దీంతో మద్యపాన నిషేధం అమలు చేయవచ్చునని చెబుతుంటే..ఇది ప్రభుత్వం అజ్ఞానమనోలా? వ్యాపార దృక్పధమనోలో తెలియడంలేదని అన్నారు. ఒక్క తేనె చుక్కతో సముద్రాన్ని తీయదనం చేయవచ్చుననే అజ్ఞానంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని విమర్శించారు. పర్యవేక్షణ అధికారులు మద్యం దుకాణాల్లో విధులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. 

Updated Date - 2020-05-08T20:45:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising