కరోనా సహాయనిధికి రూ.7 లక్షలు విరాళాలు
ABN, First Publish Date - 2020-04-15T09:50:54+05:30
కరోనా వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అమ్మఒడి చారిటబుల్ ట్రస్టు చైర్మన్ రాజశేఖర్రెడ్డి రూ.5
కడప (కలెక్టరేట్) ఏప్రిల్ 14: కరోనా వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అమ్మఒడి చారిటబుల్ ట్రస్టు చైర్మన్ రాజశేఖర్రెడ్డి రూ.5 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం అందజేశారు. సంబంధిత చెక్కును మంగళవారం హరికిరణ్కు అందజేశారు. పుల్లంపేటకు చెందిన ఎం.విజయమ్మ రూ.2లక్షలను జిల్లా కరోనా సహాయనిధికి ఇచ్చారు.
Updated Date - 2020-04-15T09:50:54+05:30 IST