ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆక్రమితభూమి గుర్తింపు

ABN, First Publish Date - 2020-11-08T05:07:36+05:30

ఓబులవారిపల్లె మండలం బోటుమీదపల్లెలో ఆక్రమించిన ప్రభుత్వ భూమి గుర్తించినట్లు తహసీల్దారు వెంకటసుబ్బయ్య తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓబులవారిపల్లె, నవంబరు7 : ఓబులవారిపల్లె మండలం బోటుమీదపల్లెలో ఆక్రమించిన ప్రభుత్వ భూమి గుర్తించినట్లు తహసీల్దారు వెంకటసుబ్బయ్య తెలిపారు.  ఆక్రమిత ప్రభుత్వ భూముల గుర్తింపులో భాగంగా బోటుమీదపల్లెలో శనివారం తహసీల్దారు బృందం పర్యటించారు. సర్వేనెంబరు 292లో 5.50ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణను గుర్తించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశా రు. కార్యక్రమంలో ఆర్‌ఐ రామ్మోహన, వీఆర్వో పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-08T05:07:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising