ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలి

ABN, First Publish Date - 2020-05-11T11:32:05+05:30

రంజాన్‌ పండుగ సందర్భంగా ముస్లిం లు ఇళ్ల లోనే ప్రార్థనలు నిర్వహించుకోవాలని రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైల్వేకోడూరు, మే, 10: రంజాన్‌ పండుగ సందర్భంగా ముస్లిం లు   ఇళ్ల లోనే ప్రార్థనలు నిర్వహించుకోవాలని రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు కోరారు. ఆదివారం  వైసీపీ కార్యాలయంలో ముస్లింలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   ముస్లింలు రంజాన్‌ సందర్భంగా కొవిడ్‌-19 నిబంధనలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లింలు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-05-11T11:32:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising