ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు వైవీయూలో ఆధునిక సాహిత్యంపై సదస్పు

ABN, First Publish Date - 2020-03-02T10:07:11+05:30

వైవీయూ లోని ఆర్ట్స్‌ భవనంలో 3వ తేదీ ఆధునిక సాహిత్యం, సామాజిక విశ్లేషణ అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలుగు శాఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (వైవీయూ), మార్చి 1 :  వైవీయూ లోని ఆర్ట్స్‌ భవనంలో 3వ తేదీ ఆధునిక సాహిత్యం, సామాజిక విశ్లేషణ అంశంపై  సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలుగు శాఖ సమన్వయకర్త పాలెం రమాదేవి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా కవయిత్రి, కథకురాలు, తెలంగాణ ప్రభుత్వ సచివా లయ అదనపు కార్యదర్శి జూపాక సుభద్ర హాజరవుతున్నారని తెలిపారు.  


బుద్ధిజంపై జాతీయ సదస్సు 

ఈనెల 3న చరిత్ర, పురావస్తుశాఖ ఆధ్వ ర్యంలో బుద్ధిజంపై జాతీయ సదస్సు నిర్వహిస్తన్నట్లు సదస్సు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గంగయ్య తెలిపారు. సదస్సుకు వివిధ ప్రాంతాల నుంచి విషయ నిపుణులు హాజరై ప్రసంగించనున్నారు.

Updated Date - 2020-03-02T10:07:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising