ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసులు పెట్టి వేధిస్తే చక్రవడ్డీతో సహా చెల్లిస్తాం: కాల్వ శ్రీనివాసులు

ABN, First Publish Date - 2020-11-07T20:11:45+05:30

అనంతపురం: టీడీపీ పార్లమెంటు అధ్యక్షుడుగా కాల్వ శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: టీడీపీ పార్లమెంటు అధ్యక్షుడుగా కాల్వ శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ప్రజల ఆశీస్సులతో మరోసారి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేద్దామని పిలుపునిచ్చారు. టీడీపీ నేతలు కార్యకర్తలను ప్రతి చోటా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఎన్ని బెదిరింపులకు పాల్పడినా టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వానికి ఎదురొడ్డి పోరాటం చేస్తున్నారన్నారు. నిజాయితీగా ఉన్న నాయకులపై కేసులు పెట్టి వేధిస్తే చక్రవడ్డీతో సహా చెల్లిస్తామని కాల్వ శ్రీనివాసులు వెల్లడించారు. 


Updated Date - 2020-11-07T20:11:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising