ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుడయినా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి: కేశినేని

ABN, First Publish Date - 2020-03-15T17:42:20+05:30

రాష్ట్రంలో ఉన్మాద, ఆటవిక, అరాచక పాలన కొనసాగుతోందని ఎంపీ కేశినేని నాని అన్నారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు 6 వారాలా పాటు వాయిదా పడ్డాయి. ఈ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: రాష్ట్రంలో ఉన్మాద, ఆటవిక, అరాచక పాలన కొనసాగుతోందని ఎంపీ కేశినేని నాని అన్నారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు 6 వారాలా పాటు వాయిదా పడ్డాయి. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్‌పై మండిపడ్డారు. ఒక్క అవకాశం ఇచ్చి ప్రజలు మోసపోయారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పరిస్థితులు బిహార్‌ను మించిపోయాయని చెప్పారు. ప్రత్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారన్నారు. 6 వారాల తర్వాత అయినా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు. పోలీసులు అధికార పార్టీ ఆదేశాలు కాదు..చట్టానికి లోబడి పనిచేయాలని కేశినేని సూచించారు. 

Updated Date - 2020-03-15T17:42:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising