ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశ చరిత్రలోనే అరుదు: కిల్లి కృపారాణి

ABN, First Publish Date - 2020-11-07T17:47:45+05:30

అమరావతి: రాష్ట్ర చరిత్రను మలుపు తిప్పిన పాదయాత్ర ప్రజా సంకల్ప యాత్ర అని వైసీపీ మహిళా నాయకురాలు కిల్లి కృపారాణి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్ర చరిత్రను మలుపు తిప్పిన పాదయాత్ర ప్రజా సంకల్ప యాత్ర అని వైసీపీ మహిళా నాయకురాలు కిల్లి కృపారాణి తెలిపారు. దేశ చరిత్రలో ఓకే కుటుంబం నుంచి ముగ్గురు పాదయాత్రలు చేయడం అరుదన్నారు. అది రాజశేఖరరెడ్డి కుటుంబానికే చెల్లుతుందన్నారు. పాదయాత్ర తర్వాత జగన్మోహన్ రెడ్డి రామరాజ్యం స్థాపించారని కొనియాడారు. ప్రపంచ చరిత్రలో గొప్ప సంక్షేమ ఫలాలు అందించిన ప్రభుత్వంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం నిలిచిపోతుందని కిల్లి కృపారాణి తెలిపారు.


Updated Date - 2020-11-07T17:47:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising