ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రహదారిపై గుంతలో పడి వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2020-12-10T05:52:48+05:30

మండలంలోని చంద్రాల వద్ద రహదారిపై పడిన గుంత కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు గాల్లో కలిశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైలవరం రూరల్‌ : మండలంలోని చంద్రాల వద్ద రహదారిపై పడిన గుంత కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు గాల్లో కలిశాయి. కంచికచర్లకు చెందిన కొత్త నరసింహారావు (40) వ్యక్తిగత పనులతో మోటార్‌ బైక్‌పై నూజివీడు వెళు తున్నాడు. చంద్రాల వద్ద రహదారిపై ఉన్న గుంతను తప్పించబోయి రోడ్డుపై కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్సై పి.రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-12-10T05:52:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising