నేడు ‘జగనన్న శాశ్వత భూ హక్కు...భూరక్ష’ పథకం ప్రారంభం

ABN, First Publish Date - 2020-12-21T14:18:53+05:30

‘‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు..భూరక్ష పథకం’’ ఈరోజు ప్రారంభంకానుంది.

నేడు ‘జగనన్న శాశ్వత భూ హక్కు...భూరక్ష’ పథకం ప్రారంభం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ‘‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు..భూరక్ష పథకం’’ ఈరోజు ప్రారంభంకానుంది. ఉదయం 11 గంటలకు కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటనలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం జగ్గయ్యపేట ఎస్‌జీఎస్ కాలేజ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్‌‌లో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు. జిల్లాలో సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2020-12-21T14:18:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising