ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతి ఉప ఎన్నిక వైసీపీకి గుణపాఠం కావాలి: టీడీపీ నేత

ABN, First Publish Date - 2020-12-11T17:39:49+05:30

తిరుపతిలో జరుగుతున్న ఉప ఎన్నికలు దళితుల ఆత్మగౌరవానికి వైసీపీ దురహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని టీడీపీ నేత దేవతోటి నాగరాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి:  తిరుపతిలో జరుగుతున్న ఉప ఎన్నికలు దళితుల ఆత్మగౌరవానికి వైసీపీ దురహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని టీడీపీ నేత దేవతోటి నాగరాజు అన్నారు. ఈ ఎన్నికల్లో దళిత మేధావులు, విజ్ఞులైన ప్రజలు మూకుమ్మడిగా వైసీపీని తిరస్కరించాలని పిలుపునిచ్చారు. సీఎం సొంత నియోజకవర్గంలో ఒక దళిత మహిళను అత్యంత పాశవికంగా రేప్ చేసి చంపేశారని...తమకు తీసుకొచ్చిన దిశ చట్టం న్యాయం చేస్తుందో లేదో సూటిగా సమాధానం చెప్పండి..జగన్‌రెడ్డి? అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు వైసీపీకి గుణపాఠం కావాలని నాగరాజు అన్నారు. 

Updated Date - 2020-12-11T17:39:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising