ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదనపు కట్నం కేసు నమోదు

ABN, First Publish Date - 2020-07-28T11:02:06+05:30

మండలంలోని గూటుపల్లె గ్రామానికి చెందిన యాపదిన్నె విజయలక్ష్మి అనే మహిళను ఆమె భర్త దాసరి అశోక్‌ అదనపు కట్నం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బేతంచెర్ల, జూలై 27: మండలంలోని గూటుపల్లె గ్రామానికి చెందిన యాపదిన్నె విజయలక్ష్మి అనే మహిళను ఆమె భర్త దాసరి అశోక్‌ అదనపు కట్నం తీసుకరావాలని వేధింపులకు గురి చేస్తున్నాడని హెడ్‌కానిస్టేబుల్‌ బాలాజిసింగ్‌ సోమవారం తెలిపారు. గూటుపల్లె గ్రామానికి చెందిన విజయలక్ష్మితో ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లె గ్రామానికి చెందిన దాసరి అశోక్‌తో గతేడాది క్రితం వివాహమైంది. వివాహ సమయంలో తులం బంగారు, రూ.70వేలు క ట్నం ఇచ్చారని, భర్త అశోక్‌ అదనపు కట్నం తీసుకరావాలని మానసికం గా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలి ఫిర్యా దు మేరకు భర్త అశోక్‌పై కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ తెలిపారు.  

Updated Date - 2020-07-28T11:02:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising