ఏటీఎంలో చోరీకి విఫలయత్నం
ABN, First Publish Date - 2020-11-06T06:19:43+05:30
పట్టణంలోని షరాఫ్ బజార్లో ఓ సంస్థకు చెందిన ఏటీఎంలో చోరీ చేసేందుకు దొంగలు విఫలయత్నం చేశారు.
ఎమ్మిగనూరు, నవంబరు 5: పట్టణంలోని షరాఫ్ బజార్లో ఓ సంస్థకు చెందిన ఏటీఎంలో చోరీ చేసేందుకు దొంగలు విఫలయత్నం చేశారు. స్థానికులు తెలిపిన మేరకు.. బుధవారం రాత్రి దొంగలు ఏటీఎం గదిలోకి చొరబడి యంత్రం రేకు తొలగించడానికి ప్రయత్నించి, విఫలం కావటంతో వెనుదిరాగారు.
Updated Date - 2020-11-06T06:19:43+05:30 IST