ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై కేసు నమోదు

ABN, First Publish Date - 2020-04-14T18:29:35+05:30

కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఆదివారం లాక్‌డౌన్‌ను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందికొట్కూరు(కర్నూలు): కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఆదివారం లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన నందికొట్కూరు వైసీపీ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి సోమవారం పటేల్ సెంటర్‌లో అధిక మందితో వచ్చి మైక్‌లో మాట్లాడారు. భౌతికదూరం పాటించకుండా హైపో ద్రావణం పిచికారీ చేశారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, లబ్బి వెంకటస్వామిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ నాగరాజారావు తెలిపారు.

Updated Date - 2020-04-14T18:29:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising