ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లక్ష రూపాయలు..

ABN, First Publish Date - 2020-12-27T06:09:19+05:30

శ్రీశైలం దేవస్థాంలో నిత్యాన్నదాన పథకానికి శనివారం తెలంగాణ రాష్ట్రం హైదరాబాదుకు చెందిన పి. జయగోపాల్‌ దంపతులు రూ. 1,00,116 విరాళాన్ని అందించారు.

దాతలకు విరాళం బాండును అందజేస్తున్న పర్యవేక్షకుడు శ్రీనివాసు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీశైలం, డిసెంబరు 26: శ్రీశైలం దేవస్థాంలో నిత్యాన్నదాన పథకానికి శనివారం తెలంగాణ రాష్ట్రం హైదరాబాదుకు చెందిన పి. జయగోపాల్‌ దంపతులు రూ. 1,00,116 విరాళాన్ని అందించారు. పర్యవేక్షకుడు శ్రీనివాసుకు శనివారం అందజేశారు. దాతలకు దేవస్థానం అధికారులు అన్నదాన విరాళం బాండును, శేష వస్ర్తాలను, ప్రసాదాలను అందజేసి సన్మానించారు.

Updated Date - 2020-12-27T06:09:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising