ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీశైలం బస్సులు బంద్‌

ABN, First Publish Date - 2020-07-15T10:01:56+05:30

జిల్లాలోని అన్ని డిపోల నుంచి శ్రీశైలానికి వెళ్లే ఆర్టీసీ బస్సులను బుధవారం నుంచి నిలిపివేస్తున్నట్లు .

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బళ్లారికి నేటి నుంచి బస్సులు

కర్నూలు, జూలై 14(ఆంధ్రజోతి):జిల్లాలోని అన్ని డిపోల నుంచి శ్రీశైలానికి వెళ్లే ఆర్టీసీ బస్సులను బుధవారం నుంచి నిలిపివేస్తున్నట్లు రీజినల్‌ మేనేజర్‌ టి.వెంకటరామం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా శ్రీశైలాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారని, ఈ కారణంగా 21 వరకు బస్సులను నిలిపివేశామని తెలిపారు. ఈ నెల 7 నుంచి ఆగిన బళ్ళారి సర్వీసులను బుధవారం నుంచి పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. 

Updated Date - 2020-07-15T10:01:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising