ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీజీపీకి కన్నా లేఖ.. వైసీపీ దాడుల నుంచి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి

ABN, First Publish Date - 2020-07-16T03:16:38+05:30

డీజీపీకి కన్నా లేఖ.. వైసీపీ దాడుల నుంచి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. విజయనగరం జిల్లా బీజేపీ నాయకుడిపై హత్యాయత్నానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డీజీపీని ఆయన కోరారు. వైసీపీ దాడుల నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.


మరోవైపు వైసీపీ ప్రభుత్వంపై కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. జగన్ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడి చేస్తే సహించబోమని  కన్నా హెచ్చరించారు. 


Updated Date - 2020-07-16T03:16:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising