ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌ ఉల్లంఘన.. వైసీపీ నేతలపై కేసు

ABN, First Publish Date - 2020-04-14T09:16:57+05:30

వైసీపీ నేతలు లాక్‌డౌన్‌ నిబంధలను ఉల్లంఘిస్తున్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఆదివారం లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన స్థానిక వైసీపీ నేత బైరెడ్డి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందికొట్కూరు, ఏప్రిల్‌ 13: వైసీపీ నేతలు లాక్‌డౌన్‌ నిబంధలను ఉల్లంఘిస్తున్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఆదివారం లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన స్థానిక వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్థరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఇద్దరూ సోమవారం పటేల్‌ సెంటర్‌లో అనేకమందితో వచ్చి మైక్‌లో మాట్లాడారు. భౌతిక దూరం పాటించకుండా హైపో ద్రావణం పిచికారీ చేశారు. దీంతో వారిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ నాగరాజారావు తెలిపారు. 

Updated Date - 2020-04-14T09:16:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising