ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పటమటలో వలస కార్మికులపై ఖాకీల దౌర్జన్యం

ABN, First Publish Date - 2020-05-17T20:43:01+05:30

స్వస్థలాలకు తరలించాలంటూ పటమటలో నిరసన చేపట్టిన వలస కార్మికులపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వలస కార్మికులపై లాఠీచార్జ్ చేశారు. కార్మికుల గదుల్లోకి వెళ్లి మరీ దాడికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: స్వస్థలాలకు తరలించాలంటూ పటమటలో నిరసన చేపట్టిన వలస కార్మికులపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వలస కార్మికులపై లాఠీచార్జ్ చేశారు. కార్మికుల గదుల్లోకి వెళ్లి మరీ దాడికి పాల్పడ్డారు. కాగా, పోలీసుల లాఠీచార్జిని అదునుగా తీసుకుని వలస కార్మికులపై స్థానికులు సైతం దాడికి పాల్పడ్డారు. స్థానికుల దాడిలో ఓ వలస కార్మికుడి తలకు గాయమైంది. దీంతో కార్మికులంతా రోడ్డుపై బైఠాయించారు.

Updated Date - 2020-05-17T20:43:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising