ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ వాళ్లే రథాలను తగులబెట్టారు: బాలినేని

ABN, First Publish Date - 2020-09-17T20:47:45+05:30

ప్రకాశం: సీఎం జగన్ సంక్షేమ పథకాలు చూసి భయపడి టీడీపీ నాయకులు మతాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: సీఎం జగన్ సంక్షేమ పథకాలు చూసి భయపడి టీడీపీ నాయకులు మతాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వాళ్లే రథాలు తగులబెట్టి ప్రభుత్వంపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అందుకే సీఎం జగన్ సీబీఐ విచారణకు ఆదేశించారన్నారు. పుష్కరాల్లో 30 మందిని చంద్రబాబు బలితీసుకున్నాడన్నారు. చంద్రబాబుకి చరమగీతం పాడే రోజు ఆరోజే వచ్చిందన్నారు. 

Updated Date - 2020-09-17T20:47:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising