ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పేదల ఇళ్ల స్థలాలను కోర్టుల సహకారంతో అడ్డుకుంటున్నారు’

ABN, First Publish Date - 2020-09-17T20:53:13+05:30

ప్రకాశం: ప్రజలు జగన్ పక్కన నిలిచారని అశాంతి, అల్లర్లు సృష్టించి పబ్బం గడపాలని టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: ప్రజలు జగన్ పక్కన నిలిచారని అశాంతి, అల్లర్లు సృష్టించి పబ్బం గడపాలని టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ విమర్శించారు. 30 లక్షల మందికి ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తే.. కోర్టులను అడ్డం పెట్టుకుని చంద్రబాబు అడ్డుకుంటున్నాడన్నారు. ప్రజలు పేదలుగానే ఉండాలని చంద్రబాబు వారి చేతుల్లో ఆయుధాలు లాగేసుకుంటున్నారని వేణుగోపాలకృష్ణ విమర్శించారు.

Updated Date - 2020-09-17T20:53:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising