ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్యాంకులు..10 నుంచి 2 వరకే...

ABN, First Publish Date - 2020-04-18T10:11:40+05:30

కరోనా ప్రభావంతో బ్యాంకుల పనివేళలు మారాయి. ఇప్పటి వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 4

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు(హరనాథపురం), ఏప్రిల్‌ 17 : కరోనా ప్రభావంతో బ్యాంకుల పనివేళలు మారాయి. ఇప్పటి వరకు  ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బ్యాంకులు పనిచేసేవి. అయితే కరోనా విజృంభణ, భౌతిక దూరం పాటించకుండా జనం ఎగబడుతుండటంతో పనివేళలను కుదించారు. ఇక నుంచి ప్రతి రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే పనిచేస్తాయి. అదేవిధంగా ఇప్పటివరకు రూ.లక్షకు పైబడితేనే నగదు డిపాజిట్‌ చేయాలనే నిబంధన ఉండేది. దానిని శుక్రవారం నుంచి తొలగించారు. ఎంతైనా డిపాజిట్‌, విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించారు. మే 3వ తేదీ వరకు ఇవే పని వేళలు కొనసాగుతాయని బ్యాంకింగ్‌ వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - 2020-04-18T10:11:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising