ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ హత్యా రాజకీయాలు

ABN, First Publish Date - 2020-12-31T03:45:11+05:30

రైతులకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ అన్నారు.

నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే పాశిం

గూడూరు(రూరల్‌), డిసెంబరు 30: రైతులకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతు ఆత్మహత్యలను నివారించేందుకు ఎటువంటి కార్యాచరణను విడుదల చేయలేదన్నారు. అధికార పార్టీపై సోషల్‌మీడియాలో పోస్టింగ్‌లు పెట్టారని కడపజిల్లా టీడీపీ అధికార ప్రతినిధి సుబ్బయ్యను ప్రణాళిక ప్రకారం హత్య చేయడం దారుణమన్నారు. కార్యక్రమంలో పులిమి శ్రీనివాసులు, కొండూరు వెంకటేశ్వర్లురాజు, మట్టం శ్రావణి, ఇశ్రాయిల్‌కుమార్‌, నరసింహులు, అమరేంద్ర, చిరంజీవి, పిళ్లెల శ్రీనివాసులు, కృష్ణయ్య, సురేష్‌, అల్లీహుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-31T03:45:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising