ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బోండా ఉమా, బుద్దా వెంకన్నలకు మరోసారి నోటీసులు

ABN, First Publish Date - 2020-03-19T18:46:55+05:30

గుంటూరు: తెలుగుదేశం పార్టీ నేతలు బోండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నలకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: తెలుగుదేశం పార్టీ నేతలు బోండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నలకు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 21న విచారణకు రావాలని డీఎస్పీ నోటీసులు పంపారు. ఈ నెల 18న నోటీసులు జారీ చేసినా ఇరువురు నేతలు విచారణకు హాజరు కాలేదు. దీంతో గురువారం మరోసారి నోటీసులు పంపారు. మాచర్ల దాడి ఘటనపై వాంగ్మూలం నమోదుకు గురజాల డీఎస్పీ వద్ద హాజరుకావాలని పేర్కొన్నారు. ఆధారాలతో రావాలని సూచించారు. 

Updated Date - 2020-03-19T18:46:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising