ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీకి రూ.178 కోట్లు విడుదల చేసిన కేంద్రం

ABN, First Publish Date - 2020-02-12T22:20:00+05:30

ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.178 కోట్లు నిధులు విడుదల చేసింది. ఉపాధి హామీ కూలీల వేతనాల కోసం ఈ ఏడాది రూ.4,333.9 కోట్లు కేంద్రం మంజూరు చేసిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.178 కోట్లు నిధులు విడుదల చేసింది. ఉపాధి హామీ కూలీల వేతనాల కోసం ఈ ఏడాది రూ.4,333.9 కోట్లు కేంద్రం మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి నిధులు విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఉపాధి హామీ వేతనాలకు నిధులు విడుదల చేశారు.

Updated Date - 2020-02-12T22:20:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising