ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ బస్సులను వలసకూలీల స్వస్థలాల వరకూ నడపాలి: పవన్

ABN, First Publish Date - 2020-05-17T18:24:09+05:30

వలస కార్మికుల బాధ్యత రాష్ట్రాలు తీసుకోవాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వలస కార్మికుల బాధ్యత రాష్ట్రాలు తీసుకోవాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సూచించారు. వలస కార్మికుల ఆకలిదప్పులు తీర్చి ధైర్యం చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బస్సులను వలసకూలీల స్వస్థలాల వరకూ నడపాలని చెప్పారు. కేంద్రంతో రాష్ట్రాలు సమన్వయం చేసుకొని వలస కార్మికులను ఆదుకోవాలన్నారు. తాడేపల్లి దగ్గర వలస కార్మికులపై లాఠీఛార్జీ చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-05-17T18:24:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising