ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలు లాక్‌డౌన్‌ను కచ్చితంగా పాటించాలి: ఆళ్ల నాని

ABN, First Publish Date - 2020-05-09T22:45:22+05:30

విజయనగరం జిల్లాలో 4 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, వీరిలో ఒకరు మృతి చెందారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. వలస కార్మికుల వల్లే నాలుగు కేసులు నమోదయ్యాయని చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: విజయనగరం జిల్లాలో 4 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, వీరిలో ఒకరు మృతి చెందారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. వలస కార్మికుల వల్లే నాలుగు కేసులు నమోదయ్యాయని చెప్పారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, మొత్తం 73 కట్టడి ప్రాంతాలు ఏర్పాటు చేశామని చెప్పారు. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని, ప్రజలు లాక్‌డౌన్‌ను కచ్చితంగా పాటించాలని ఆళ్ల నాని సూచించారు.

Updated Date - 2020-05-09T22:45:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising