ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తూర్పుగోదావరి జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడి

ABN, First Publish Date - 2020-05-09T15:49:55+05:30

జిల్లాలోని సఖినేటిపల్లి మండలం అప్పన్నరాములంకలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ఐదుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసి వారిని నుంచి రూ.5630 స్వాధీనం చేసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూర్పుగోదావరి: జిల్లాలోని సఖినేటిపల్లి మండలం అప్పన్నరాములంకలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ఐదుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసి వారిని నుంచి రూ.5630 స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరోవైపు మలికిపురం మండలం తూర్పుపాలెంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి చేసిన పోలీసులు ఏడుగురు అరెస్ట్ చేసి వారి నుంచి రూ.10,720 స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2020-05-09T15:49:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising