ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులపై పోలీసు దాడులు సరికాదు: కన్నా లేఖ

ABN, First Publish Date - 2020-03-30T07:39:26+05:30

వ్యవసాయ కూలీలు, రైతులను పల్లెల్లో పోలీసులు కొట్టకుండా ఆదేశాలివ్వాలని సీఎం జగన్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మార్చి 29(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ కూలీలు, రైతులను పల్లెల్లో పోలీసులు కొట్టకుండా ఆదేశాలివ్వాలని సీఎం జగన్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. రబీ పంట చేతికొస్తున్న తరుణంలో వరికోతలకు వెళున్న రైతులపై పోలీసులు  దాడులు చేయడమేంటని ప్రశ్నించారు.  


Updated Date - 2020-03-30T07:39:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising