ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటోలు తిరిగితే కేసులు

ABN, First Publish Date - 2020-05-09T09:06:13+05:30

కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించి ఆటోల్లో ప్రయాణికులను రవాణాచేయడం చట్టరీత్యా నేరమని నగర ఎన్‌ఫోర్సుమెంట్‌ నోడల్‌ అధికారి శ్రీనివాసరావు హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

70 ఆటోల సీజ్‌... డ్రైవర్లకు కౌన్సెలింగ్‌


ఒంగోలు(క్రైం), మే 8 : కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించి ఆటోల్లో ప్రయాణికులను రవాణాచేయడం చట్టరీత్యా నేరమని నగర ఎన్‌ఫోర్సుమెంట్‌ నోడల్‌ అధికారి శ్రీనివాసరావు హెచ్చరించారు. శుక్రవారం నగరంలో ఉదయం 6 నుంచి 9 గంటలలోపు బయట తిరుగుతున్న 70 ఆటోలను సీజ్‌ చేశారు. ఆ తర్వాత స్థానిక డీఆర్‌ఆర్‌ఎం పాఠశాల ఆవరణలోకి తరలించారు. అక్కడ డ్రైవర్లకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘించి తిరిగితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 17వ తేదీ వరకు లాక్‌డౌన్‌ అమలులో ఉందన్నారు. ఒన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.భీమానాయక్‌, ఇన్‌స్పెక్టర్‌ రాఘవ పాల్గొన్నారు.

Updated Date - 2020-05-09T09:06:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising