ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళిత సమస్యలపై సీఎంతో చర్చించాలి

ABN, First Publish Date - 2020-09-13T09:34:43+05:30

రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలో సీఎం జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి సమావేశం ఏ ర్పాటు చేయిస్తానని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి విజయకుమార్‌ దళిత సం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు(కలెక్టరేట్‌), సెప్టెంబరు 12 : రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలో సీఎం జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి సమావేశం ఏ ర్పాటు చేయిస్తానని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి విజయకుమార్‌  దళిత సం ఘాల నాయకులకు హామీ ఇచ్చారు. శనివారం విజయవాడలో జరిగిన ప్లా నింగ్‌ సమావేశంలో దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లాఅధ్యక్షుడు నీలం నాగేంద్రరావు మాట్లాడుతూ దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎంతో చర్చించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని విజయకుమార్‌ను కోరాగా సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో చ ప్పిడి వెంగళరావు, కరవది సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-13T09:34:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising