ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్చకులకు ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించాలి

ABN, First Publish Date - 2020-12-28T08:46:05+05:30

దేవదాయ, ధర్మదాయశాఖలో పనిచేస్తున్న అర్చకులకు 65ఏ అమలుచేసి ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ అర్చక వేద పండితుల సంఘం అధ్యక్షుడు గొడవర్తి శ్రీనివాసు (అప్పనపల్లి వాసు) డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మామిడికుదురు, డిసెంబరు 27: దేవదాయ, ధర్మదాయశాఖలో పనిచేస్తున్న అర్చకులకు 65ఏ అమలుచేసి ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ అర్చక వేద పండితుల సంఘం అధ్యక్షుడు గొడవర్తి శ్రీనివాసు (అప్పనపల్లి వాసు) డిమాండ్‌ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అప్పనపల్లిలో ఆదివారం జరిగిన సంఘ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు, గౌరవాధ్యక్షుడు శంకరమంచి శాంతిబాబు మాట్లాడుతూ 65ఏ అమలు చేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2వేల మందికి లబ్ధి చేకూరుతుందని, దీని కోసం పోరాటం ఉధృతం చేస్తామన్నారు.  

Updated Date - 2020-12-28T08:46:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising