కుందూనదిలోకి క్వారంటైన్‌ వ్యర్థజలాలు.. ఆందోళనలో నంద్యాల వాసులు

ABN, First Publish Date - 2020-04-28T22:43:06+05:30

జిల్లాలో కరోనా కేసులు పెరగడం స్థానికుల్లో భయాందోళన నెలకొంది. ముఖ్యంగా కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల కుటుంబ సభ్యులను..

కుందూనదిలోకి క్వారంటైన్‌ వ్యర్థజలాలు.. ఆందోళనలో నంద్యాల వాసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలో కరోనా కేసులు పెరగడం స్థానికుల్లో భయాందోళన నెలకొంది. ముఖ్యంగా కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల కుటుంబ సభ్యులను అధికారులు నంద్యాల ఎస్సార్ బీసీ దగ్గర ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించారు. అయితే క్వారంటైన్‌లో ఉన్న వాళ్ల వ్యర్థ జలాలు డ్రైనేజీ గుండా పంట పొలాల్లో కలుస్తూ ఉండటంపై స్థానికులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ డ్రైనేజీ కుందూ నదిలో కలుస్తోందని, దీనివల్ల వైరస్ వ్యాప్తి చెందుతోందని భయపడుతున్నారు. 


Updated Date - 2020-04-28T22:43:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising