ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మండిన రాయలసీమ

ABN, First Publish Date - 2020-03-18T10:01:06+05:30

రాయలసీమలో మంగళవారం ఎండ మండిపోయింది. అనంతపురంలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వేసవి సీజన్‌లో దేశంలో 40 డిగ్రీలు నమోదుకావడం ఇదే తొలిసారి. కర్నూలులో 38.6, తిరుపతిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, మార్చి 17(ఆంధ్రజ్యోతి): రాయలసీమలో మంగళవారం ఎండ మండిపోయింది. అనంతపురంలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వేసవి సీజన్‌లో దేశంలో 40 డిగ్రీలు నమోదుకావడం ఇదే తొలిసారి. కర్నూలులో 38.6, తిరుపతిలో 37.7 డిగ్రీలు నమోదైంది. ద్రోణి ప్రభావం, ఎండ తీవ్రతతో ఉత్తర కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న 24గంటల్లో ఉత్తర కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, దక్షిణకోస్తా, రాయలసీమల్లో పొడివాతావరణం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది.

Updated Date - 2020-03-18T10:01:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising